Zindagi
- Jan 13, 2021 , 01:56:41
VIDEOS
రాధికా సింఘా

ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న రాధికా సింఘా అలనాటి చరిత్రను తవ్వే ప్రయత్నం మొదలుపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతోమంది భారతీయ సిపాయిలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కానీ, చరిత్ర పుస్తకాల అడుగున మగ్గిపోయిన కూలీలు, వంటవాళ్ల్లు, స్వీపర్లు, కొలిమిపని కార్మికుల కథలనూ ఆమె వెలుగులోకి తెచ్చారు. పుస్తకం పేరు ‘ది కూలీస్ గ్రేట్ వార్'. త్వరలోనే, కొనసాగింపుగా మరో రచనా చేస్తారట.
తాజావార్తలు
- అన్ని వర్గాల మద్దతు వాణీదేవికే..
- జీవితానికి భారంగా ఊబకాయం
- ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు ఉండొద్దు
- పెండ్లి గిఫ్ట్ అంటూ.. 11.75లక్షలు టోకరా
- నిర్మాణ రంగంలో కేంద్ర బిందువు
- జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నిక
- విక్టోరియాను ఉత్తమ బోధనా కేంద్రంగా మారుస్తాం
- రిమ్జిమ్ రిమ్జిమ్.. హైదరాబాద్
- భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
- 7న బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం
MOST READ
TRENDING