తల్లి పోషకాహార లోపాలతోనో, అనారోగ్యంతోనో బాధపడుతుంటే.. పుట్టబోయే శిశువు నిండుగా తొమ్మిది నెలలు గర్భంలో ఉన్నా సరే, పెరుగుదల లోపిస్తుంది. తక్కువ బరువుతోనే జన్మిస్తుంది. సాధారణ బరువుతో జన్మించిన పిల్లలతో పోలిస్తే.. ఏడాది దాటేలోపు మరణించే ఆస్కారమూ ఎక్కువని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
డాక్టర్ కర్రా రమేష్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు