శరన్నవరాత్రి వేడుకలు ఆరంభం అయ్యాయి. ఈ తొమ్మిది రోజులు ఇంటింటా సంబురాలే. చాలామంది పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు. అయితే ఖాళీ కడుపుతో ఉంటూ, తోచింది తింటూ కూర్చుంటే ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ఆస్కారం ఉంది. కొన్ని ఆహార నియమాలను పాటిస్తే, ప్రశాంత చిత్తంతో అమ్మవారిని కొలుచుకోవచ్చు.