Zindagi
- Jul 19, 2020 , 00:29:28
కరోనా రహిత ఏటీఎంలు

చేతిలో డబ్బులేకుంటే రోజు గడువదు. కరోనాతో బ్యాంకుకు వెళ్లాలంటే ఎవరికైనా కరోనా ఉంటుందేమోన్న భయం. కనీసం ఏటీఎంలోనైనా తెచ్చుకుందామంటే కరోనా కారణంగా ఏ వస్తువునూ ముట్టుకొనే పరిస్థితి లేదు. దాంతో కరోనా అంటుకోని ఏటీఎంల రూపకల్పనలో పరిశోధకులు తలమునకలయ్యారు. సాధారణ ఏటీఎం అయితే కీప్యాడ్ ముట్టుకోవాలి. అవసరమైన కీలు నొక్కాలి. కానీ ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ అనే పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ ముట్టుకోకుండానే డబ్బులిచ్చే ఏటీఎంను తయారుచేసింది. క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేసే ఈ ఏటీఎం కోసం బ్యాంకుల్లో చిన్నపాటి సాఫ్ట్వేర్ మార్పులు చేసుకుంటే సరిపోతుంది. కస్టమర్లు తమ బ్యాంకు యాప్ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. డబ్బు తీసుకోవాలంటే ఏటీఎంకు వెళ్లి యాప్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్చేసి కొన్ని స్టెప్స్ ఫలో అయితే డబ్బు తీసుకోవచ్చు.
తాజావార్తలు
- మోడెం, వై-ఫై రూటర్లు మరింత చౌక.. సర్కార్ ఫ్లాన్?!
- ట్రాక్టర్ ర్యాలీ అంతరాయానికి పాక్ ట్విట్టర్ ఖాతాల కుట్ర!
- 100 మంది మెరిట్ విద్యార్థులకు పరేడ్ చాన్స్!
- కంగన సంచలనం: ఆ డ్రెస్ కొనేందుకు డబ్బుల్లేవంట!
- లాలూ త్వరగా కోలుకోవాలి: నితీశ్ ఆకాంక్ష
- కార్గిల్లో అడ్వెంచర్ టూరిజం ప్రారంభం
- రూబీ గోల్డ్ యజమాని ఇఫ్సర్ రెహమాన్ అరెస్టు
- ఢిల్లీ వరకు రివర్స్లో ట్రాక్టర్ నడిపిన రైతు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
MOST READ
TRENDING