న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్వన్ షూటర్ ఎలవెనిల్ వలరివన్కు టోక్యో ఒలింపిక్స్లో చోటు దక్కింది.
విశ్వక్రీడల్లో బరిలోకి దిగనున్న 15 మంది భారత షూటర్ల జట్టును భారత రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) జాతీయ సెలెక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. ఒలింపిక్స్కు అర్హత సాధించకున్నా విశ్వక్రీడల క్వాలిఫికేషన్ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేయడంతో అంజుమ్ మౌద్గిల్ స్థానంలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో వలరివన్కు చోటు కల్పించింది.
ఇవి కూడా చదవండి..