చౌటుప్పల్, సెప్టెంబర్14 : సీఎం కేసీఆర్ పాలనాధ్యక్షతతో రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ పార్టీగా అవతరించిందని పార్టీ 5వ వార్డు ఇన్చార్జి కొయ్యడ శేఖర్గౌడ్, ఎన్నికల పరిశీలకుడు తాటికొండ సీతయ్య అన్నారు. మున్సిపాలిటీలోని 5వ వార్డు (తంగడపల్లి) కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఏదుళ్ల నరేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎండీ అస్లాంఖాన్, ఉపాధ్యక్షుడిగా నూతి శివ, కోశాధికారిగా రామనబోయిన పూలమ్మ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముటుకుల్లోజు దయాకరాచారి, బొప్పిడి రఘునందన్రెడ్డి, అంతటి బాలరాజుగౌడ్, అచ్చయ్య, గాలయ్య, శేఖర్ పాల్గొన్నారు.
13వ వార్డు అధ్యక్షుడిగా మల్లేశం
పట్టణంలోని 13వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా గున్నమోని మల్లేశం ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎండీ బడేబాయి, ఉపాధ్యక్షుడిగా దర్శనపు వెంకటేశం, మహిళా విభాగం అధ్యక్షురాలిగా వట్నల లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా మేకల సుజాత, యువజన విభాగం అధ్యక్షుడిగా తొర్పునూరి సాయిగౌడ్ , ప్రధాన కార్యదర్శిగా క్రాంతి, బీసీ విభాగం అధ్యక్షుడిగా తొర్పునూరి జంగయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శిగా బల్లెకారి యాదగిరి, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా బల్లు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా గుయ్యని జంగయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి గుండగాని సోమేశ్గౌడ్, కౌన్సిలర్ సుల్తాన్రాజు, నాయకులు చెవ్వగోని వెంకటేశం, కానుగు నర్సింహ, బాలగోని శ్రీను పాల్గొన్నారు.
12వ వార్డు అధ్యక్షుడిగా కిరణ్కుమార్
మున్సిపాలిటీలోని 12వ వార్డులో టీఆర్ఎస్ వార్డు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కట్కూరి కిరణ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా అల్లి కృష్ణ, ఉపాధ్యక్షుడిగా పాలెం శంకర్గౌడ్, కోశాధికారిగా తమకొండ శ్రీను, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా దిరందాసు నదాయకర్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తాడూరి శిరీషాపరమేశ్, నాయకులు బొబ్బిళ్ల మురళి, గోశిక అంజయ్య, దాసోజు రామ్మూర్తి, సంపూర్ణాచారి పాల్గొన్నారు.
10వ వార్డు అధ్యక్షుడిగా శ్రీనివాసాచారి
పట్టణంలోని 10వ వార్డు కమిటీ అధ్యక్షుడి ఇగా పోలోజు శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షుడిగా ఎన్నం రమేశ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్కే ఖదీర్, సంయుక్త కార్యదర్శిగా మారుపాకల నరేశ్, కోశాధికారిగా మారోజు పాండురంగాచారి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బొడిగ అరుణాబాలకృష్ణగౌడ్, శాఖ గ్రంథాలయం చైర్మన్ ఊడుగు మల్లేశ్గౌడ్, సుర్వి బాలరాజు పాల్గొన్నారు.
గోకారం, కేర్చిపల్లి గ్రామ కమిటీలు..
వలిగొండ : మండలంలోని గోకారం, కేర్చిపల్లిలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. గోకారం అధ్యక్షుడిగా కనికరపు రాము, ప్రధాన కార్యదర్శిగా చెర్క గణేశ్, కేర్చిపల్లి అధ్యక్షుడిగా కందకట్ల సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కోల మల్లేశ్గౌడ్ ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షులు డేగల పాండరి, సర్పంచ్ మద్దెల మంజుల నాగరాజు, దాంగయ్య, కళ్లెం సత్తిరెడ్డి, మద్దెల ధనుంజయ్య, నారి మల్లేశం, సురేశ్, బాలస్వామి, బాలకృష్ణ పాల్గొన్నారు.
బీబీనగర్ మండలంలో..
బీబీనగర్ : మండలంలో 34 గ్రామాల్లో టీఆర్ఎస్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు తెలిపారు. బీబీనగర్ అధ్యక్షుడిగా నారగోని మహేశ్, కార్యదర్శిగా గోళి సంతోష్రెడ్డి, అన్నంపట్ల- పర్వతం శ్రీశైలం యాదవ్, బొక్క శ్రీనివాస్రెడ్డి, బట్టుగూడెం-గంగదేవి రాములు, ముక్కెర మహేశ్, బ్రాహ్మణపల్లి – గూడూరు మహిపాల్రెడ్డి, అందె యాదగిరి, చిన్నరావులపల్లి -బెజవాడ సతీశ్, కొమిరె నర్సింహ, గొల్లగూడెం -గుండెబోయిన నర్సింహ, జిట్టా హరికృష్ణ్ణారెడ్డి, గూడూరు -నర్సింహాచారి, కృష్ణారెడ్డి, గుర్రాలదండి -భిక్షపతి, స్వామి, జైనపల్లి – శ్రీనివాస్, రమేశ్, జమీలాపేట్ -రమేశ్ యాదవ్, బాల్రాజ్, జంపల్లి – శంకర్నాయక్, ఇస్లావత్ నర్సింహనాయక్, జియాపల్లి -ఎండీ యూసుఫ్, వరిగంటి వేణుకుమార్ గౌడ్, జియాపల్లి తండా-ధరావత్ గోవింద్, ధరావత్ అనిల్, కొండమడుగు -బత్తుల శ్రీనివాస్ గౌడ్, చినగల్ల అశోక్, లక్ష్మీదేవిగూడెం-జిల్కపల్లి బాలరాజు, నోముల మహిపాల్రెడ్డి, మాదారం -జ్యోతుల శంకరయ్య, తంతరపల్లి బాలయ్య, మహదేవ్పూర్ -దండెం వెంకటేశ్, సప్పిడి సంతోష్, మక్తానంతారం -దర్నబోయిన రాములు, -గౌరెల్లి వెంకటేశ్, మగ్దుంపల్లి -ఎరెసాని వెంకటనర్సింహ, మట్ట గోపికృష్ణగౌడ్, మీదితండా -రమావత్ రాజు, రామచందర్, నీలతండా-నునావత్ శివపాండు, బానోతు లక్ష్మణ్ నాయక్, నెమరగోముల -పాలకూర జంగయ్యగౌడ్, సంకూరి మహిపాల్, పడమటిసోమారం -ఆల్వ బలవంతరెడ్డి, ఎండీ ఉస్మాన్, పల్లెగూడెం -అప్పారెడ్డి మాధవరెడ్డి, సప్పిడి శ్రీనివాస్రెడ్డి, పెద్దపలుగుతండా బానోతు బిచ్యానాయక్, బానోతు సుమన్ నాయక్, రాఘవాపురం – కిశోర్ గౌడ్, విజయ్రెడ్డి, రహీంఖాన్గూడ – రామారావు గౌడ్, నర్సింహాచారి, రాయరావుపేట్ – సుమన్, ఆనంద్, రామునిగుండ్లతండా బానోతు బాలాజీ నాయక్, రవినాయక్, రావిపహాడ్తండా – గణేశ్ నాయక్, రాజునాయక్, రావిపహాడ్ -ఆవుర్ల రమేశ్ యాదవ్, రమేశ్, రుద్రవెల్లి – బాల్రాజు, లక్ష్మణ్, వెంకిర్యాల – రాజేశ్వర్, రమేశ్, యర్రబెట్టెతండా -లక్పతి, దేవేందర్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మోహన్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రవికుమార్, వైస్ఎంపీపీ గణేశ్రెడ్డి, ఎంసీటీసీ బాలచందర్, పార్టీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్రెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు.