బీబీనగర్: విజయదశిమి సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లిన వారు సెలవులు ముగియడంతో తిరిగి దమ గమ్యస్థానాలకు బయలుదేరడంతో మండలంలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై భారీ
సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.