యాదాద్రి భువనగిరి : హైదరాబాద్, ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్కు రక్షా బంధన్ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి రాఖీ కట్టి అభినందనలు తెలియజేశారు. నిండూ నూరేళ్లు ఆయురాగ్యోలతో జివిస్తూ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.