యాదాద్రి భువనగిరి : ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సాధనలో ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఇన్చార్జి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్