Yadadri
- Jan 30, 2021 , 02:45:28
VIDEOS
దరఖాస్తు చేసుకుంటాం మరో అవకాశమివ్వండి

భువనగిరి జనవరి 29: డిగ్రీ విద్యార్థులకు దోస్త్ వెబ్సైట్ను మరోసారి అం దుబాటులోకి ఉంచి విద్యార్థులను ఆదుకోవాలని బీసీ విద్యార్థ్ధి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీరాందేవ్యాదవ్ కోరారు. ఈమేరకు శు క్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్చైర్మన్ లింబాద్రిలకు వినతిపత్రం అందజేశారు. కరోనా నేపథ్యంలో ఎంతోమంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోలేకపోయారని, మరోమారు అవకాశం కల్పించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కన్నెబోయిన రాజు, మార్గం శివ, శ్రీకాంత సురేందర్, భాస్కర్, వెంకటేశ్, సాయి తదితరులున్నారు.
తాజావార్తలు
- మహమ్మారి వల్ల పెళ్లిళ్లు తగ్గాయ్
- తెలంగాణ వ్యాప్తంగా అఖండ హనుమాన్ ఛాలిసా పారాయణం
- పశ్చిమ బెంగాల్లో భారీగా నాటుబాంబులు స్వాధీనం
- సంజయ్లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్.. క్వారంటైన్లో ఆలియాభట్
- రాహుల్ ‘బ్యాక్బెంచ్’ వ్యాఖ్యలపై జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్!
- బ్లాక్ చెయిన్ తంటా.. పేమెంట్స్ సందేశాలకు తీవ్ర అంతరాయం
- నమ్మిన వ్యక్తులు మోసం చేశారని తెలిసి షాకయ్యా: రాజేంద్రప్రసాద్
- స్థిరంగా బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి
- త్వరలో మేడిన్ ఇండియా ఐఫోన్ 12
- పుంజుకున్న కార్లు, ట్రాక్టర్ల సేల్స్.. త్రీ వీలర్స్ 50 శాతం డౌన్!
MOST READ
TRENDING