Yadadri
- Jan 27, 2021 , 02:42:26
VIDEOS
రూ.10కోట్లతో అభివృద్ధి పనులు

చౌటుప్పల్, జనవరి 26 : తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాదికాలంలో రూ.10కోట్లతో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు తెలిపారు. మంగళవారం ఆయ న మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది రూ. 20కోట్లతో 20వార్డులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ కేంద్రంలో రూ.30కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. పెద్ద చెరువు నుంచి వరద కాలువ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని, నాగులకుంటను అభివృద్ధి చేస్తామని, రూ.2.50 కోట్లతో శ్మశాన వాటికల్లో అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.
తాజావార్తలు
- వేములవాడలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా
- పవన్తో నాకు ముడి పెడితే తాట తీస్తా: అశు రెడ్డి
- 9 నుంచి శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు
- పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మాజీ పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’
- టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే పీఆర్టీయూ మద్దతు
- మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..?
- సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!
- మమతపై సువెందు పోటీ.. 57 మందితో బీజేపీ తొలి జాబితా
- ఆర్ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 66 లక్షలు సీజ్..
- మళ్లీ మోగింది ‘ప్రైవసీ’ గంట: వాట్సాప్ న్యూ రిమైండర్లు
MOST READ
TRENDING