Yadadri
- Jan 27, 2021 , 02:42:31
VIDEOS
ధాన్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం

భువనగిరి జనవరి 26: ధాన్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని బ్రహ్మర్షి పత్రీజీ అన్నారు. ధానర్షి మెగా మురళీ రచించిన షిరిడీ సాయి చరితం, శ్రీసాయినాథ అష్టోత్తర వతనామావళి పుస్తకాలను మంగళవారం మండలంలోని గంగసానిపల్లి గ్రామ సమీపంలోని శాఖాహార గ్రామం ధ్యాన సాయిబాబా ఆలయంలో ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ మల్లయ్య, సర్పంచ్ నగేశ్గౌడ్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రతి మనిషి దైనందిన జీవితంలో ధ్యానాన్ని అలవర్చుకుని మానసిక ప్రశాంతతను పొందాలన్నారు. ధాన్యంతోనే సమస్యలకు పరిష్కారం దొరు కుతుందని సూచించారు. కార్యక్రమంలో ద్యాన సరస్వతి మెగా అనురాధ, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ మల్లయ్య, బీబీనగర్ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం
MOST READ
TRENDING