Yadadri
- Jan 11, 2021 , 00:09:45
VIDEOS
రాచకొండలో పర్యాటకులు సందడి

సంస్థాన్ నారాయణపురం, జనవరి 10 : రాజులు ఏలిన కొండ రాచకొండలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. అందమైన రాచకొండ అందాలను తిలకించడానికి హైదరాబాద్, నల్లగొండ, ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో రాచకొండ పరిసరాలు కిటకిటలాడాయి. రాచకొండ ప్రాంతంలోని స్వయంభూ రామలింగేశ్వరస్వామి దేవాలయం, గాలిబ్ షాహీ దర్గా, రాచకొండ ఫోర్టు, సంకెళ్లబావి, రామాలయం తదితర ప్రదేశాలను చూసి పర్యాటకులు మైమరిచి పోయారు. కుటుంబసభ్యులు చిన్నారులతో కలిసి ఆడుతుపాడుతూ సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం వనభోజనాలు చేసుకుని సేదతీరారు.
తాజావార్తలు
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
- సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్కు అనుమతి
MOST READ
TRENDING