Yadadri
- Dec 22, 2020 , 00:04:00
VIDEOS
బలహీన వర్గాల అభ్యున్నతికి నోముల కృషి

చౌటుప్పల్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య యాద వ్ ఎంతో కృషి చేశారని గొల్ల, కురుమ జేఏసీ జిల్లా కన్వీనర్ గుండబోయిన అయోధ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలోని షాదీఖానాలో యాదవ సంఘం మండలాధ్యక్షుడు గుండబోయిన వెంకటేశ్యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే సంతాప సభ నిర్వహించా రు. ఈ సందర్భంగా అయోధ్యయాదవ్ మాట్లాడుతూ నిత్యం పేదలకు అందుబాటులో ఉం టూ వారి సమస్యలను పరిష్కరించారన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు కొత్త పర్వతాలుయాదవ్, నాయకులు దూదిమెట్ల సత్తయ్య యాదవ్, నల్ల అంజయ్య, ఎర్రగోని లింగస్వామి, జాల మల్లే శం, ఆవుల మల్లయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వింగ్ కమాండర్ అభినందన్ విడుదల.. చరిత్రలో ఈరోజు
- చెప్పుతో కొట్టిందనే కోపంతో మహిళకు కత్తిపోట్లు!
- బీజేపీ ఎమ్మెల్సీకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
- బెంగాల్ సీఎం మమతతో భేటీ కానున్న తేజస్వి
- కామాఖ్య ఆలయాన్ని దర్శించిన ప్రియాంకా గాంధీ
- ఒక్క సంఘటనతో పరువు మొత్తం పోగొట్టుకున్న యూట్యూబ్ స్టార్
- ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
- నాలుగో టెస్ట్కూ అదే పిచ్ ఇవ్వండి
- ఆప్లో చేరిన అందగత్తె మాన్సీ సెహగల్
- తాటి ముంజ తిన్న రాహుల్ గాంధీ..
MOST READ
TRENDING