Yadadri
- Dec 18, 2020 , 00:12:39
VIDEOS
అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి

ఆత్మకూరు(ఎం) : గ్రామాల అభివృద్ధిలో భాగంగా ప్రజలందరి అవసరాల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, రైతువేదికల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి ప్రారంభించాలని మండల ప్రత్యేకాధికారి శ్యామ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమీక్షసమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామం, కంపోస్ట్షెడ్ నిర్మాణాలకు విడతల వారీగా బిల్లులు చెల్లించాలని కోరారు. సర్పంచ్లు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ తండా మంగమ్మాశ్రీశైలంగౌడ్, ఎంపీడీవో ఆవుల రాములు, పీఆర్ఏఈ రవీందర్గౌడ్, ఏపీవో రమేశ్, వివిధ గ్రామాల సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఫాస్టాగ్ల వల్ల రూ.20 వేల కోట్ల ఇంధనం ఆదా
- బాబ్లీ గేట్లు ఎత్తివేసిన అధికారులు
- పీకేకు కీలక బాధ్యత : పంజాబ్ ప్రధాన సలహాదారుగా ప్రశాంత్ కిషోర్!
- చేప దాడిలో మరో చేపకు తీవ్ర గాయం.. అర కిలో ఈల్కు 30 కుట్లతో సర్జరీ..!
- ‘చెక్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..నితిన్కు షాక్..!
- మెదక్ జిల్లాలో చిరుత కలకలం
- రేపటి నుంచి సుప్రీంకోర్టు జడ్జిలకు వ్యాక్సినేషన్
- నెల రోజులే కనిపించే గ్రామం
- అవినీతి ఏఐఏడీఎంకేతో కాషాయ పార్టీ దోస్తీ : స్టాలిన్
- సత్యం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మహేష్ బిగాల
MOST READ
TRENDING