Yadadri
- Nov 19, 2020 , 00:50:39
VIDEOS
నాణ్యతాప్రమాణాలతో మద్దతు ధర

ఆలేరు టౌన్ : నాణ్యతాప్రమాణాలు పాటిస్తే పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుందని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్ పేర్కొన్నారు. ఆలేరులోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడుతూ.. ఏరివేత అనంతరం పత్తిలో తేమ శాతం తగ్గించేందుకు ఆరబెట్టాలన్నారు. అలాగే పత్తిలో ఆకులు, చెత్త, అపరిపక్వమైన కాయలను వేరు చేయడంతో పాటు నాణ్యమైన పత్తిని గుర్తించి వేరు చేయాలన్నారు. ఇప్పటి వరకు మండలంలోని మూడు కొనుగోలు కేంద్రాల నుంచి 16,992.55 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశామన్నారు. రూ.9,68,66,984 చెల్లించాల్సి ఉన్నదన్నారు. రైతుల అకౌంట్లలో రెండు రోజుల్లో డబ్బులు జమ కానున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
- ‘సారస్వత’ పురస్కారాలకు 10 వరకు గడువు
MOST READ
TRENDING