Yadadri
- Nov 16, 2020 , 00:31:19
VIDEOS
ఆర్థికసాయం అందజేత

చౌటుప్పల్ రూరల్: మండల పరిధిలోని ఎస్.లింగోటం గ్రామానికి చెందిన దంపతులు ఆకుల హన్మయ్య, లావణ్య, బాతరాజు రమేశ్, గాయిత్రి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో ఆదివారం ఇరు కుటుంబాలకు రాజీవ్ ట్రస్ట్ సహకారంతో ఒక్కో కుటుంబానికి రూ.25వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, ట్రస్ట్ సభ్యులు ఎండీ.ఖయ్యూం, దాచేపల్లి లక్ష్మీనారాయణ, వాసదేవరావు, నాయకులు కుర్నాల వెంకటేశ్, బీమీడీ ప్రదీప్, ఎర్ర విక్రమ్, బాతరాజు లింగస్వామి, చేవెల్లి కృష్ణ, వనం రాజు, ఉప్పు చిన్నకృష్ణ పాల్గొన్నారు.
తాజావార్తలు
- గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలు వెల్లడి
- మార్చి 31 వచ్చేస్తోంది.. ఐటీఆర్తో ఆధార్ జత చేశారా?
- ఐటీ దాడులపై తాప్సీ.. తప్పుచేస్తే శిక్షకు రెడీ
- రెండో పెళ్లి వార్తలపై మరోసారి సీరియస్ అయిన సురేఖ వాణి
- ఐటీఐఆర్ ప్రాజెక్ట్కు ఆమోదం తెలపండి
- దారుణం : పెండ్లి పేరుతో భార్య కజిన్పై లైంగిక దాడి!
- లండన్లో ఘనంగా మహిళా దినోత్సవం
- సరస్సు నీటి అడుగున పడి.. ఆరు నెలలైనా పనిచేస్తున్న ఐఫోన్
- ధూమపానంతో డిప్రెషన్.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
- 32ఏళ్లుగా రాళ్లు మాత్రమే తింటున్నాడు..ప్రతిరోజూ పావు కేజీ!
MOST READ
TRENDING