Yadadri
- Nov 05, 2020 , 01:13:36
VIDEOS
ఆర్థికసాయం అందజేత

రామన్నపేట: మండలంలోని పల్లివాడ గ్రామానికి చెందిన మేకల యాదయ్య ఇటీవల మృతి చెందాడు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కల్లూరి నగేశ్ మృతుడి కుటుంబ సభ్యులకు 50కిలోల బియ్యం, రూ.1000 నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో గట్టు నర్సింహ, నర్మద, దండిగ నర్సింహ, శ్రీనివాస్, స్వామి, చందు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
- ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్ఫామ్ టికెట్ రూ.30
- సుశాంత్ కేసు.. వెయ్యి పేజీలపైనే ఎన్సీబీ చార్జ్షీట్
- రక్షణ బడ్జెట్ను పెంచిన చైనా
- గాలి సంపత్ నుండి 'పాప ఓ పాప..' వీడియో సాంగ్ విడుదల
- పాతబస్తీలో ఆకతాయిల బీభత్సం
MOST READ
TRENDING