Yadadri
- Sep 11, 2020 , 00:19:56
VIDEOS
వీఆర్వో వ్యవస్థ రద్దుకు సంపూర్ణ మద్దతు

- ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి బట్టు దాసురావు
వలిగొండ: అవినీతిలో కూరుకుపోయిన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను సీఎం కేసీఆర్ రద్దు చేయడం పట్ల టీఎస్ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి బట్టు దాసురావు హర్షం వ్యక్తం చేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. రెవెన్యూ ప్రక్షాలనలో భాగంగా సీఎం చేపట్టిన చర్యకు టీఎస్ ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, ఎస్సీ వర్గీకరణ అంశం సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉందని, దీనిని కూడా త్వరలోనే పూర్తి చేస్తారనే నమ్మకం ఉందని తెలిపారు.
తాజావార్తలు
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో జట్టు : రాందాస్ అథవలే
- తమిళనాడులో పసందుగా పొత్తుల రాజకీయం
- కొవిడ్-19 వ్యాక్సిన్ : ప్రైవేట్ దవాఖానలో ధర రూ. 250గా ఖరారు!
- దేశంలో కరోనా విస్తృతిపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
MOST READ
TRENDING