Yadadri
- Aug 27, 2020 , 23:20:21
VIDEOS
హైవే వెంట ప్లాంటేషన్ పూర్తి చేయాలి

- కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి కలెక్టరేట్ : జిల్లాలోని 65వ జాతీయ రహదారి వెంట మొక్కలు నాటాలని కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. గురువారం గూగుల్మీట్ ద్వారా జిల్లా అటవీశాఖ, జిల్లా పరిషత్ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి, బీబీనగర్ ఎంపీడీవో, ఎంపీవో, భువనగిరి మున్సిపల్ కమిషనర్, కొండమడుగు, బీబీనగర్ గ్రామాల సర్పంచులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. 65వ జాతీయ రహదారి వెంట ప్లాంటేషన్ పూర్తి స్థాయిలో చేపట్టేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు. కలుపు మొక్కలు తీసి, వాటరింగ్ వంటి చర్యలను నిరంతరాయంగా కొనసాగించాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
- శర్వానంద్కు మెగాస్టార్, కేటీఆర్ సపోర్ట్..!
- తాజ్ మహల్ సాక్షిగా వివాహ వార్షికోత్సవం..
- భయపెడుతున్న భానుడి భగభగలు
- అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి
- కబడ్డీ కోర్టులో కొండెంగ.. నేను ఆడుతా!
- మరోసారి బుల్లితెరపై సందడికి సిద్ధమైన రానా..!
- ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
- పొట్టేళ్ల పందెం పోటీలు.. మూడు రాష్ర్టాల నుంచి 22 జీవాలు రాక
MOST READ
TRENDING