Yadadri
- Aug 27, 2020 , 07:05:51
VIDEOS
నేడు ప్రభుత్వ విప్ రాక

ఆలేరు : యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు వాగుపై నిర్మించనున్న చెక్డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి గురువారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి రానున్నారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
రాజాపేటలో..
రాజాపేట : పాడి పశువుల కృతిమ గర్భధారణ కార్యక్రమం ప్రారంభోత్సవానికి గురువారం మండలంలోని రేణికుంట గ్రామానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి రానున్నారని మదర్డెయిరీ డైరెక్టర్ చింతలపూరి వెంకట్రాంరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు, పాడిరైతులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
తాజావార్తలు
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!
MOST READ
TRENDING