Yadadri
- Aug 20, 2020 , 01:10:56
VIDEOS
కరోనా పరీక్షలపై అవగాహన

మోటకొండూర్ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి రాజేందర్నాయక్, ల్యాబ్ టెక్నీషియన్ సునీత ఆధ్వర్యంలో కొవిడ్ రాపిడ్ పరీక్షలు నిర్వహించే విధానంపై వై ద్య సిబ్బంది కి బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా కరోనా పరీక్షలను నిర్వహించేందుకు వ్యక్తి ముక్కు నుంచి శాంపిల్ తీసే విధానాన్ని చూపించారు. మండల వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మండల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది దేవవార, యాకయ్య, ఏఎన్ఎం ధనమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి
- టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి..
- రోడ్ షోలో స్కూటీ నడిపిన స్మృతి ఇరానీ.. వీడియో
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- హాట్ టాపిక్గా వైష్ణవ్తేజ్ 3 సినిమాల రెమ్యునరేషన్
- బస్సులను అపడం లేదు.. కానీ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
- రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న రైల్వే పోలీసులు ..వీడియో
- అతివేగం ఖరీదు : బెంజ్ కారు నడుపుతూ వ్యక్తిని బలిగొన్న టీనేజర్!
- నీరవ్ కోసం ఆర్థర్ జైలులో ఏర్పాట్లు
- భారత్తో చర్చలకు సిద్ధం : ఇమ్రాన్ ఖాన్
MOST READ
TRENDING