Yadadri
- Aug 20, 2020 , 01:10:56
VIDEOS
టీఆర్ఎస్లో చేరిన ఎస్ఎంసీ చైర్మన్

ఆత్మకూరు(ఎం) : ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మండలంలోని పల్లెర్ల ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్, సీపీఐ నాయకుడు వస్తుప్పల స్వామి బుధవారం సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, మండల నాయకులు రామ్లక్ష్మణ్, నరేందర్రెడ్డి, యువజన విభాగం నాయకులు ఎస్కే యాకూబ్, దండు నవీన్, మత్స్యగిరి, భగత్తేజ, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు
- ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
- విపక్షాల..అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి
- అభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాలి
- గుట్టను మలిచి.. తోటగా మార్చి..
- అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
- ఎమ్మెల్సీ ఎన్నికకు దిశానిర్దేశం
- టీఆర్ఎస్కే ఓట్లడిగే హక్కుంది
- సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట
- సకల హంగులతఓ నందిగామ
MOST READ
TRENDING