Yadadri
- Aug 17, 2020 , 00:26:13
VIDEOS
కార్గో సేవలను వినియోగించుకోవాలి

రామన్నపేట : టీఎస్ఆర్టీసీ నూతనంగా ఏర్పాటు చేసిన కార్గో పార్సిల్ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరా రు. ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండ్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన కార్గో పార్సిల్ సెంటర్ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో బస్టాండ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించనున్న ట్లు తెలిపారు.బస్టాండ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీవీఎం కేశవులు, డీఎం రఘు, మార్కెట్ ఎగ్జిక్యూటివ్ సుమన్, నాయకులు నీల దయాకర్, బందెల రాములు, పృథ్వీరాజ్,బలరాం, ఎంపీటీసీ రెహాన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పోతరాజు సాయికుమార్,కోఆప్షన్ సభ్యుడు అమేర్, లింగం, జాడ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
- పక్కాగా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు
- బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత
- 1.37 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
- మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయాభివృద్ధి
MOST READ
TRENDING