Yadadri
- Aug 07, 2020 , 23:51:05
VIDEOS
అదనపు కలెక్టర్ రమేష్కు ఘన వీడ్కోలు

భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్గా విధులు నిర్వహించిన రమేష్ బదిలీపై వెళ్లారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనితారామచంద్రన్ పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగంలో బదిలీలు సాధారణమేనని, ప్రజా సమస్యల పరిష్కారంతోనే గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కీమ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
- ‘సారస్వత’ పురస్కారాలకు 10 వరకు గడువు
- కాళేశ్వరంలో నేడు శ్రీవారి చక్రస్నానం
- భర్తపై కోపంతో.. అట్లకాడతో పిల్లలకు వాతలు
- ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న మరో 6 రైళ్లు
MOST READ
TRENDING