Yadadri
- Aug 01, 2020 , 00:01:54
VIDEOS
టోర్న ఢాం..ఢాం

వలిగొండ మండలంలో శుక్రవారం సాయం త్రం కాసేపు టోర్నడో (సుడిగాలి) వణికించింది. ఒక్కసారిగా ఆకాశంలో గీతలా ఏర్పడి, భారీ శబ్దాలు రావడంతో జనం భయాందోళనకు గురయ్యారు. లింగరాజుపల్లి గ్రామ చెరువు పరిసర ప్రాంతంలో ఏర్పడిన టోర్నడో గంటపాటు చక్క ర్లు కొట్టింది. మూసీ పరీవాహక గ్రామాలైన లింగరాజుపల్లి, నెమిలకాల్వ, నాగారం గ్రామా ల్లో భూమిని, ఆకాశాన్ని తాకుతూ ఏర్పడిన ధా ర..నీటిని ఆకాశం వైపు పీల్చుతూ ఏర్పడిన సుడిగాలి దెబ్బకు చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. పంటచేన్లు, పొలాల వద్ద పనిచేస్తున్న కూలీలు భయంతో పరుగులు తీశారు.
వలిగొండ
తాజావార్తలు
- పెట్రోల్పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఆర్యూపీపీ, ఎస్ఎల్టీఏ సంఘాలు
- పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
- అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం యజమాని మృతి
- ఎవరీ పద్మశ్రీ.. దిల్ రాజు ఎక్కడినుంచి పట్టుకొచ్చాడు..?
- రూ.43వేల దిగువకు బంగారం ధర..
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- అందుకే పెద్ద సంఖ్యలో గురుకులాల స్థాపన
- .. ఆ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఉపసంహరణ
- ఒలింపిక్ జ్యోతిని చేపట్టనున్న శతాధిక వృద్ధురాలు!
MOST READ
TRENDING