Yadadri
- Jul 26, 2020 , 00:02:25
VIDEOS
పేదలకు అండగా సీఎం సహాయనిధి

మోటకొండూర్ : నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్వీ నియోజకవర్గ కార్యదర్శి పన్నీరు భరత్కుమార్కు సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరైన రూ.50వేల చెక్కును యాదగిరిగుట్ట పట్టణంలో లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ.. రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆడెపు విజయస్వామి, టీఆర్ఎస్ నాయకుడు గంధమల్ల పాండు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే
- మహారాష్ట్రలో కొత్తగా 11,141 కరోనా కేసులు.. 38 మరణాలు
MOST READ
TRENDING