Yadadri
- Jul 08, 2020 , 22:36:10
VIDEOS
సర్వేను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్

భువనగిరి : మండలంలోని గూడూరు గ్రామ శివారు నుంచి తాజ్పూర్కు వెళ్లే రోడ్డు సర్వే పనులను బుధవారం ట్రైనీ కలెక్టర్ గరిమాఅగర్వాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వేకు సంబంధించిన పలు వివరాలను తహసీల్దార్ వెంకట్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఎస్సై రాఘవేందర్గౌడ్, స్థానిక సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి, ఎంపీటీసీ తొలుపునూరి స్వప్నారాజశేఖర్గౌడ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- రైతుల నిరసన : ‘ఈసారి బారికేడ్లు పెడితే బద్దలుకొడతాం’
- పవన్-రానా సినిమా ఫొటో లీక్.. షాక్లో నిర్మాతలు
- ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి
- త్వరలో టీటీడీ నుంచి గో ఉత్పత్తులు : ఈఓ
- సుశాంత్ కేసులో 12వేల పేజీల చార్జిషీట్ సమర్పించిన ఎన్సీబీ
- శర్వానంద్కు టాలీవుడ్ స్టార్స్ సాయం...!
- గోల్డ్ స్మగ్లింగ్ కేసు : సంచలన విషయాలు వెల్లడించిన స్వప్నా సురేష్!
- ఐసీఐసీఐ హోమ్లోన్పై తగ్గిన వడ్డీరేటు.. పదేళ్లలో ఇదే తక్కువ
- ద్వారకాలో కార్తికేయ 2 చిత్రీకరణ..!
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే
MOST READ
TRENDING