Yadadri
- Jul 06, 2020 , 01:50:57
VIDEOS
వాహన పూజలు ప్రారంభం

వాహనదారులకు శుభవార్త. యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయంలో వాహన పూజలు కొవిద్-19 నిబంధనల కారణంగా మార్చి 22న నిలిచిపోయాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం తిరిగి ప్రారంభమయ్యాయి. కొండ కింద గతంలో జరిగిన వాహన పూజల షెడ్డులోనే పూజలు కొనసాగిస్తున్నారు.
- యాదాద్రి ప్రతినిధి, నమస్తే తెలంగాణ
తాజావార్తలు
- ఉగ్రవాదానికి మూలకారకులు వారే : భద్రతా మండలిలో ఇండియా
- దీదీకి నడ్డా కౌంటర్ : అధికారంలోకి రాగానే రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధులు
- మీ మాజీ సీఎం చెప్పులు మోయడంలో నిపుణుడు..
- రాహుల్.. మీకు మత్స్యశాఖ ఉన్న విషయం కూడా తెలియదా?
- 15 ఏండ్ల తర్వాత ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత
- ఉప్పెన దర్శకుడి రెండో సినిమా హీరో ఎవరో తెలుసా?
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు
MOST READ
TRENDING