Yadadri
- Jul 01, 2020 , 23:35:55
VIDEOS
పట్నం నుంచి పల్లెకు పయనం

హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారంతో జనం గ్రామాలకు పయనమవుతున్నారు. కూలీలు, చిరు ఉద్యోగులు సామగ్రిని సర్దుకొని ఇంటిబాట పట్టారు. దీంతో చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇక్కడ నిత్యం 28 వేల వాహనాలు వెళ్తుండగా, బుధవారం 33 వేల వరకు వెళ్లినట్లు టోల్ప్లాజా సిబ్బంది పేర్కొన్నారు. స్వగ్రామాలకు వెళ్లిన వారిలో అధికంగా ఏపీలోని వివిధ ప్రాంతాల వారున్నారు. -చౌటుప్పల్ రూరల్
తాజావార్తలు
- ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు
- పెట్రో ధరల పెంపుపై ఎంపీ శశిథరూర్ వినూత్న నిరసన.. వీడియో
- పరపతి వ్యవస్ధలో పారదర్శకతకు చర్యలు : నరేంద్ర మోదీ
- ఏకంగా పోలీస్ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు
- పాక్ క్రికెటర్ అక్మల్కు లైన్ క్లియర్..
- మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
- శీతాకాలం పోతే పెట్రో ధరలు దిగివస్తాయి: పెట్రోలియం మంత్రి
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్షోలో కేజ్రీవాల్
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
MOST READ
TRENDING