అమరావతి : ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 3,309 కేసులు నమోదయ్యాయి.
1,053 మంది చికిత్సకు కోలుకున్నారు. 12 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ కేసుల సంఖ్య 9,21,906కు చేరింది.
8,95,949 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 18,666 ఉన్నాయి. మృత్యుల సంఖ్య 7,291కి పెరిగింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి