Yadadri
- Jun 14, 2020 , 22:53:27
VIDEOS
యాదాద్రి ఆలయానికి భక్తుల సందడి

- దూరం... దూరం... స్వామివారి దర్శనం
లాక్డౌన్ సడలింపులతో యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. ప్రతి భక్తుడు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఆదివారం శ్రీవారి ఖజానాకు రూ. 3,06,290 ఆదాయం సమకూరిందని ఆలయాధికారులు తెలిపారు. - ఆలేరు
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్
MOST READ
TRENDING