Yadadri
- May 30, 2020 , 23:16:57
VIDEOS
యాదగిరిగుట్ట, మోటకొండూరులలో వాన

- భారీ శబ్దాలు, గాలులు, మెరుపులు
- భయాందోళనకు గురైన జనం
- పిడుగుపాటుకు బర్రె మృతి
యాదగిరిగుట్ట, మోటకొండూర్ : యాదగిరిగుట్ట పట్టణం, మోటకొండూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలికి అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రోజులుగా ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం వర్షానికి వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు.
పిడుగు పాటుతో బర్రె మృతి..
గుండాల: మండల పరిధిలోని వెల్మజాలలో పిడుగుపాటుకు రైతు సంగి అయిలయ్యకు చెందిన బర్రె మృతిచెందింది. బర్రె విలువ రూ.60 వేలు ఉంటుందని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ సంగి బాలకృష్ణ, సింగిల్ విండో డైరెక్టర్ బాలకొమురయ్య కోరారు.
తాజావార్తలు
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే
- విధాన రూపకల్పన ప్రభుత్వానికే పరిమితం కావద్దు: ప్రధాని
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
- ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్ఫామ్ టికెట్ రూ.30
- సుశాంత్ కేసు.. వెయ్యి పేజీలపైనే ఎన్సీబీ చార్జ్షీట్
- రక్షణ బడ్జెట్ను పెంచిన చైనా
MOST READ
TRENDING