Yadadri
- May 19, 2020 , 01:52:09
VIDEOS
మత్స్యాద్రి హుండీ ఆదాయం రూ.8,36,544

వలిగొండ : మత్స్యాద్రి హుండీల ఆదాయం రూ.8,36,544 వచ్చినట్లు దేవస్థానం ఈవో గుత్తా మనోహర్రెడ్డి తెలిపారు. మండలంలోని వెంకటాపురం పరిధి మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. మొత్తం 4 నెలల 22 రోజులకు ఇంత ఆదాయం సమకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయశాఖ భువనగిరి డివిజన్ ఇన్స్పెక్టర్ సుమతి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కేశిరెడ్డి వెంకటేశ్వర్రెడ్డి, స్థానిక సర్పంచ్ కొత్త నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి
- టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి..
- రోడ్ షోలో స్కూటీ నడిపిన స్మృతి ఇరానీ.. వీడియో
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- హాట్ టాపిక్గా వైష్ణవ్తేజ్ 3 సినిమాల రెమ్యునరేషన్
- బస్సులను అపడం లేదు.. కానీ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
- రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న రైల్వే పోలీసులు ..వీడియో
- అతివేగం ఖరీదు : బెంజ్ కారు నడుపుతూ వ్యక్తిని బలిగొన్న టీనేజర్!
- నీరవ్ కోసం ఆర్థర్ జైలులో ఏర్పాట్లు
MOST READ
TRENDING