Yadadri
- May 09, 2020 , 00:52:58
VIDEOS
మొక్కలను సంరక్షించుకోవాలి

- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి
బీబీనగర్ : హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నాటిన మొక్కలను శుక్రవారం ఆయన పరిశీలించి ట్యాంకర్తో నీరుపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో హరిత తెలంగాణే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొలను లావణ్యాదేవేందర్రెడ్డి, ఎంపీపీ యర్కల సుధాకర్గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి, ఎంపీడీవో శ్రవణ్కుమార్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎన్నికల తాయిలంగా కోడిపిల్లలు.. పట్టుకున్న అధికారులు
- బంగారం, షేర్లు, ఎఫ్డీలను మించి మగువల మనసు దోచింది అదే!
- భార్యను చంపేందుకు యత్నించిన భర్త
- 6 నెలలు.. 2 సినిమాలు.. తారక్ ఫ్యాన్స్కు పండగే..
- ‘భారత్ మాతా కీ జై’ అనే బీజేపీ నేతలే దేశభక్తులు కాదు: సీఎం ఉద్ధవ్
- మాక్స్వెల్ భారీ సిక్సర్కు పగిలిన సీటు..విరిగిన కుర్చీ వేలానికి!
- ‘వకీల్ సాబ్’ నుంచి సత్యమేవ జయతే పాట రిలీజ్
- ఏసీబీ వలలో పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్
- కొత్త వ్యాధులతో పోరాటానికి సిద్ధంగా ఉండాలి : వెంకయ్యనాయుడు
- మానవత్వం చాటిన సబ్ రిజిస్టార్ తస్లీమా
MOST READ
TRENDING