Yadadri
- Mar 30, 2020 , 23:14:58
VIDEOS
కూలీల భద్రతకు చర్యలు

- కలెక్టర్ అనితారామచంద్రన్
- వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ
భువనగిరి,నమస్తే తెలంగాణ: లాక్డౌన్ దృష్ట్యా కూలీలు, వలస కూలీల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. అందులో భాగంగా బియ్యం, రూ.500 నగదు పంపిణీ చేస్తున్నదన్నారు. భువనగిరి పట్టణంలోని హుస్సేనాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కూలీలకు సోమవారం రాత్రి బియ్యం, నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వలస కూలీలు ఎక్కడి వారు అక్కడే ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 25,594మంది వలస కూలీలను గుర్తించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, అదనపు కలెక్టర్లు రమేశ్, కీమ్యానాయక్, మున్సిపల్ వైస్చైర్మన్ చింతల కిష్టయ్య, ఆర్డీవో భూపాల్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రయాగ్రాజ్-బిలాస్పూర్ మధ్య రేపు విమాన సర్వీసు ప్రారంభం
- హైదరాబాద్లో ఐపీఎల్ నిర్వహించండి.. బీసీసీఐని కోరిన కేటీఆర్
- ఆ నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట: ప్రధాని
- రామన్ ఎఫెక్ట్కు 93 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
- ఫుడ్ కార్పొరేషన్లో ఏజీఎం పోస్టులు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
MOST READ
TRENDING