సీఎం కేసీఆర్ 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు హర్షంవ్యక్తం చేశారు.
ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, మిఠాయిలు తినిపించుకుంటూ, టపాసులు పేలుస్తూ సంబురాలు జరుపుకున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇలా కేసీఆర్, కవిత చిత్రపటాలకు ప్రభుత్వ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.