పేరు: చిట్టిప్రోలు గంగాధర్
ఊరు: దాచేపల్లి, గుంటూరు జిల్లా
తండ్రి: రామారావు, బిజినెస్
తల్లి: కృష్ణకుమారి, గృహిణి
పదోతరగతి: 9.7 గ్రేడ్ పాయింట్లు
ఇంటర్ (ఎంఈసీ): 973 మార్కులు
సీఏసీపీటీ: 188 మార్కులు
సీఏఐపీసీసీ: 472 మార్కులు
సీఏ ఫైనల్: ఆలిండియా 45వ ర్యాంకు
పేరు: రచన క్రతం
ఊరు: క్రోసూరు, గుంటూరు జిల్లా
తండ్రి: సాయిబాబారెడ్డి, రైతు
తల్లి: లక్ష్మి, గృహిణి
పదోతరగతి: 10 గ్రేడ్ పాయింట్లు
సీఏసీపీటీ: 179 మార్కులు
సీఏ ఫైనల్: ఆలిండియా 31వ ర్యాంకు
పేరు: పసుల సాయిప్రియ
ఊరు: మిర్యాలగూడ,నల్లగొండ జిల్లా
తండ్రి: కాశీయాదవ్, టీచర్
తల్లి: ప్రవీణ, టీచర్
పదో తరగతి: 9.7 గ్రేడ్ పాయింట్లు
ఇంటర్ (ఎంఈసీ): 979 మార్కులు (స్టేట్ 3వ ర్యాంక్)
సీఏ-సీపీటీ: 187 మార్కులు
సీఏ-ఐపీసీసీ: 435 మార్కులు
సీఏ ఫైనల్: ఆలిండియా 46వ ర్యాంకు
పేరు: భాను ప్రవీణ్ తేజ్ కొల్లి
ఊరు: గుండాలపాడు, ఫిరంగిపురం, గుంటూరు జిల్లా
తండ్రి: వీరవసంతరావు, బిజినెస్
తల్లి: గీతాంజలి, గృహిణి
పదోతరగతి: 10 గ్రేడ్ పాయింట్లు
సీఏసీపీటీ: 174 మార్కులు
సీఏ ఫైనల్: ఆలిండియా 33వ ర్యాంకు