Yadadri
- Feb 21, 2020 , 04:04:01
VIDEOS
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

రాజాపేట : విద్యార్థులు కష్టపడి చదివి ఇంటర్ పరీక్షలల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్, సరస్వతి కళాశాల కరస్పాండెంట్ పడాల శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సరస్వతీ ఇంటర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు అనుకున్న లక్ష్యానికి చేరుకొని, తల్లిదండ్రులు, అధ్యాపకులు గర్వించే స్థాయికి ఎదుగాలన్నారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించి పలు సంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సోమసాని సురేందర్, గుర్రం పాండు, మాధురి, పున్రాజ్సింగ్, నగేశ్ ఉన్నారు.
తాజావార్తలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు
- కళ్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
- షాకింగ్ : పక్కదారి పట్టిందనే ఆగ్రహంతో భార్యను హత్య చేసి..
- క్రికెట్లో ఈయన రికార్డులు ఇప్పటికీ పదిలం..
- పవన్ కళ్యాణ్తో జతకట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్
- వీడియో : గంటలో 172 వంటకాలు
- ఫలక్నుమాలో భారీగా లభించిన పేలుడు పదార్థాలు
- ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి.. ఇప్పుడిలా..
MOST READ
TRENDING