Yadadri
- Feb 11, 2020 , 23:48:34
VIDEOS
ప్రతి గ్రామంపై నిరంతరం నిఘా

మోత్కూరు, నమస్తే తెలంగాణ: జిల్లాలోని ప్రతీ పల్లెపై నిరంతరం నిఘా కొనసాగుతుందని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని అంగడి బజార్, గడిబజార్లో కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మున్సిపాలిటీ కేంద్రంలోని అన్ని వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందుకు దాతలు తమ వంతుగా సహకరించాలన్నారు. ఆపద సమయంలో 100కు కాల్ చేయాలని తెలిపారు .అనంతరం పోలీసులు పట్టణంలోని పలు ఇండ్లలో సోదాలను నిర్వహించి పత్రాలు సరిగా లేని 41 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏసీపీలు బొట్టు కిష్టయ్య, సత్తయ్య, సీఐలు ఏవీ రంగా, శ్రీనివాస్, ఎస్సై సీహెచ్.హరిప్రసాద్ తో పాటు 130 పోలీసులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కుమార్తెను నరికి.. తలతో గ్రామంలో నడిచిన తండ్రి
- వ్యవసాయం చేయకపోతే తినడం మానేయాలి: శ్రీకారం రైటర్
- ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ
- పీఎఫ్ వడ్డీరేటు 8.5 శాతమే
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
MOST READ
TRENDING