Yadadri
- Feb 07, 2020 , 00:38:40
VIDEOS
పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం తగదు

భువనగిరి అర్బన్: పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం తగదని మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు. గురువారం భువనగిరి పట్టణం 18వ వార్డులో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్తో కలిసి ఆయన పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఆర్బీనగర్లోని కెనాడి పార్కులో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. డ్రైనేజీ, రోడ్లు శుభ్రం, చెత్త కుప్పల తొలగింపు ఎప్పటికప్పుడు చేపట్టాలని అధికారులకు సూచించారు. డ్రైనేజీ, సీసీరోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అందె శంకర్, మున్సిపల్ అధికారులు పట్టాభి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో జట్టు : రాందాస్ అథవలే
- తమిళనాడులో పసందుగా పొత్తుల రాజకీయం
- కొవిడ్-19 వ్యాక్సిన్ : ప్రైవేట్ దవాఖానలో ధర రూ. 250గా ఖరారు!
- దేశంలో కరోనా విస్తృతిపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
MOST READ
TRENDING