మహిళల భద్రత కోసం రాచకొండ షీ టీమ్స్ ప్రతి రోజూ 21 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.81 హాట్ స్పాట్లలో 7 షీ టీమ్స్ బృందాలు మహిళల రక్షణకు నిరంతరం గస్తీని నిర్వహిస్తున్నాయి. కాలేజీలు, ట్యుటోరియల్స్, షాపి
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నా యి. పరీక్షల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించారు. మూడు జిల్లాల్లో మొత్తం 42, 003 మం�
ఎనుకటి రోజుల్లో ఎక్కువగా సాగు చేసే ఆముదం పంటను పురుగు, బూడిద తెగులు బెడదతో రైతులు పూర్తిగా తగ్గించారు. వాణిజ్య పంటలైన పత్తి, మిరప సాగు మొగ్గు చూపారు. కాగా, పంటల మార్పిడి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం
ప్రజలకు మెరుగైన ప్రయాణం, రవాణా లక్ష్యంగా జాతీయ రహదారులను విస్తరించారు. అన్ని హంగులతో రూపుదిద్దుకున్నప్పటికీ కొన్నిచోట్ల అవి ప్రమాదాలకు నిలయంగా మారాయి. సరైన సూచనలు లేకపోవడం, వేగ నియంత్రణకు చర్యలు తీసుక�
వారు పదేండ్ల క్రితం మంచి స్నేహితురాళ్లు. అందరూ డిగ్రీ పూర్తి చేసి గృహిణులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇరుగు పొరుగున ఉంటున్న ఆ మహిళలు.. ఎవరు ఏ వస్తువు కొనాలన్నా మార్కెట్కు సరదాగా కలిసి వెళ్లేవారు. ఆ
ప్రతి పల్లెను హరిత గ్రామాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం 3వ విడుతలో భాగంగా మండలంలోని ప్రధాన రోడ్ల వెంట నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో కాంగ్రెస్ వర్గపోరు భగ్గుమన్నది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పీసీసీ నాయకుడు అద్దంకి దయాకర్ మధ్య కొంతకాలంగా ఉన్న వైరం ఇటీవల తారాస్థాయికి
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీగా తరలివచ్చారు. కొండపైన క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల
యాదాద్రి, మే 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండపై క్యూ కాంప్లెక్స్
చారిత్రక వైభవానికి, చరిత్రకు సజీవ సాక్ష్యం.. 1775 సంవత్సరంలో కోట నిర్మాణం 52 ఎకరాల విస్తీర్ణం, 12 మీటర్ల ఎత్తైన రాతి గోడలు అబ్బుర పరిచే శిల్పాలు, కళానైపుణ్యం ఆకట్టుకునే బురుజులు, దర్వాజాలు, అద్దాల మేడ రాజాపేట కో�
ఈ ఏడాది 6 వేల ఎకరాల్లో సాగుకు చర్యలు సన్నాహాలు చేస్తున్న ఆయిల్ ఫెడ్, ఉద్యానవన శాఖ జిల్లావ్యాప్తంగా ఆసక్తి గల రైతుల వివరాల సేకరణ సబ్సిడీపై డ్రిప్.. ఉచితంగా మొక్కల పంపిణీ యాదాద్రి భువనగిరి, మే 21 (నమస్తే తెల
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో మెడికల్ హబ్గా సూర్యాపేట ప్రగతిని వివరించిన వైద్య బృందం సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంత్రి జగదీశ్రెడ్డి సమీక్ష సూర్యాపేట టౌన్, మే 21 : మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో స�
వైభవంగా స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం ఖజానాకు రూ.33,69,790 ఆదాయం యాదాద్రి, మే 20 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధ