TS EAMCET 2022

జూలై 14 -20 వ‌ర‌కు ఎంసెట్ ప‌రీక్ష‌లు

ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ను జూలై 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రకటించారు.

జూలై 14, 15వ‌ తేదీల్లో అగ్రికల్చర్‌, మెడిసిన్‌కు సంబంధించిన‌ విద్యార్థుల‌కు ఎంసెట్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

జూలై 18 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం పరీక్ష నిర్వ‌హిస్తారు.

TS EAMCET-2022

TS E CET-2022

పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థుల‌కు ఇంజినీరింగ్ సెకండియ‌ర్‌లో ప్రవేశాల కోసం జూలై 13న ఈ సెట్ పరీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

TS EAMCET-2022

ఎంసెట్‌లో ఈ ఏడాది ఇంట‌ర్ వెయిటేజీ ఉండ‌ద‌ని స‌మాచారం. దీనిపై త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇవ్వ‌నుంది.