#Rashmika Mandanna
ఆచార్య సినిమాలో నీలాంబరి పాత్ర కోసం ముందుగా రష్మికను అనుకున్నారు. కానీ చివరకు ఆ రోల్ పూజా హెగ్డే చేతికి వెళ్లింది.
బంగార్రాజులో సర్పంచ్ నాగలక్ష్మి పాత్రకు ముందుగా రష్మికను అనుకున్నారట. కానీ ఆమె నో చెప్పడంతో కృతి శెట్టి ఆ పాత్ర దక్కింది.
రామ్ చరణ్, శంకర్ సినిమా కోసం కూడా రష్మికను అనుకున్నారు. చివరకు ఆ రోల్ కియారా అడ్వాణీ చేతికి వెళ్లింది.
థళపతి విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ సినిమా కోసం ముందుగా రష్మికను సంప్రదించారు. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నో చెప్పింది.
జెర్సీ హిందీ రీమేక్లో శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర కోసం రష్మికను అనుకున్నారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆ ఛాన్స్ మృణాల్ ఠాకూర్కు దక్కింది.
రణ్దీప్ హుడా, రష్మికతో ఒక సినిమా చేయాలని భన్సాలీ అనుకున్నాడు. కానీ రష్మిక ఈ క్యారెక్టర్కు ఒప్పుకోలేదు.