- Rashmika Mandanna
సిద్ధార్థ్ మల్హోత్రాతో మిస్టర్ మజ్ను, అమితాబ్తో గుడ్బై సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను నేరుగా పలకరించబోతోంది.
'ఆ రూమర్లు నిజమే.. చాలా నవ్వోస్తోంది. నేను, టైగర్ ష్రాఫ్ ఒక యాడ్ కోసం కలిసి నటించాం.' అని ఇన్స్టాలో చెప్పుకొచ్చింది.