ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం

- వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
- హన్మకొండలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
న్యూశాయంపేట, జనవరి 10: టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటుందని వర్ధ న్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నా రు. హంటర్ రోడ్డులో నూతనం గా ఏర్పాటు చేసిన హన్మకొండ మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ప్రతి మండలం లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కేజీబీవీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్
జిల్లా కమిటీ ఎన్నిక
కమలాపూర్, జనవరి 10 : కేజీబీవీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేకాధికారి చేరాల అర్చన ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా రజిత, శిరీష, జనరల్ సెక్రటరీగా సునీత, జాయిం ట్ సెక్రటరీగా రాధిక, కోశాధికారిగా అనురాధ, ఆడిట్ కమిటీ సభ్యురాలిగా స్వప్న ఎన్నికయ్యారు. జిల్లాలోని కేజీబీవీలకు చెందిన ఉద్యోగులు తొలిసారిగా కమిటీని ఏర్పాటు చేసుకున్నట్లు వారు తెలిపారు.
తాజావార్తలు
- ఏపీలో 1987కు తగ్గిన యాక్టివ్ కేసులు
- శాస్త్రవేత్తల నిర్విరామ కృషి ఫలితమే వ్యాక్సిన్ : మంత్రి ప్రశాంత్ రెడ్డి
- షాక్ ఇచ్చిన రోగి..ప్రాణం పోసిన డాక్టర్లు
- యూజీ ఆయుష్ వైద్య విద్య నీట్ అర్హత కటాఫ్ మార్కుల తగ్గింపు
- టీఆర్పీ స్కాం: ఐసీయూలో బార్క్ మాజీ సీఈవో
- 'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'
- ఆ షాట్ ఏంటి?.. రోహిత్పై గావస్కర్ ఫైర్
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సెలింగ్
- కష్టపడకుండా బరువు తగ్గండి ఇలా?
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు