Warangal-rural
- Dec 20, 2020 , 02:33:38
ప్రజలు భాగస్వాములు కావాలి

పరకాల: పారిశుధ్య పనుల నిర్వహణలో ప్రజలు భాగస్వాములు కావాలని పరకాలలోని 2వ వార్డు కౌన్సిలర్ ఒంటేరు సారయ్య కోరారు. శనివారం వార్డు పరిధిలో పారిశుధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. వార్డులు పరిశుభ్రంగా ఉండేందుకు కార్మికుల సంఖ్యను పెంచడంతో పాటు చెత్త సేకరణకు వాహనాలను అందించినట్లు తెలిపారు. వార్డు ప్రజలు తమ ఇంట్లోనే తడి, పొడి చెత్తను విభజించి వాహనాలకు అందించాలని కోరారు. వార్డు పరిధిలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- టీఆర్పీ స్కాం: ఐసీయూలో బార్క్ మాజీ సీఈవో
- 'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'
- ఆ షాట్ ఏంటి?.. రోహిత్పై గావస్కర్ ఫైర్
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సెలింగ్
- కష్టపడకుండా బరువు తగ్గండి ఇలా?
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- నిర్మలమ్మకు విషమపరీక్ష: ఐటీ మినహాయింపులు పెరిగేనా?!
- రన్వేపైకి దూసుకెళ్లిన కారు.. ఒక వ్యక్తి అరెస్ట్
- భారత అభిమానిపై జాత్యహంకార వ్యాఖ్యలు
- టీఆర్ఎస్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
MOST READ
TRENDING