Warangal-rural
- Dec 18, 2020 , 03:17:13
కస్టమర్స్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్

- రూరల్ జిల్లా చైర్పర్సన్గా హిమబిందు
వర్ధన్నపేట, డిసెంబర్ 17 : తెలంగాణ రాష్ట్ర స్థానిక హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధిలోని వినియోగదారుల హక్కుల పరిరక్షణ విభాగం వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షురాలిగా వర్ధన్నపేట పట్టణానికి చెందిన రామగిరి హిమబిందును నియమిస్తున్నట్లు రాష్ట్ర చైర్మన్ చాగంటి నరేశ్ గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర, ఇతర జిల్లా బాధ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనవంతుగా వినియోగదారులకు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కాగా, హిమబిందును పలువురు అభినందించారు.
తాజావార్తలు
- గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన బిగ్బాస్ ఫేమ్ మోనాల్
- బ్యాట్తో అలరించిన మంత్రి ఎర్రబెల్లి..!
- క్షిపణి సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించాం: వెంకయ్య నాయుడు
- నేపాల్ ప్రధాని ఓలి నివాసం వద్ద నిరసనలు
- రైతులకు మెరుగైన ఆఫర్ ఇచ్చాం : వ్యవసాయ మంత్రి
- ఇండియన్లపై వాట్సాప్ నిర్ణయం ఏకపక్షం: కేంద్రం
- కంటి ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్లు తెలుసా..?
- శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
- ఇంటికైనా మట్టికైనా మనోడే ఉండాలి
- రేపటి ర్యాలీకి సిద్ధమైన రైతుల ట్రాక్టర్లు
MOST READ
TRENDING