Warangal-rural
- Nov 23, 2020 , 02:45:54
24,840 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు

సారంగాపూర్: సెర్ప్ ఆధ్వర్యంలో మండలంలోని 10 గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఆదివారం వరకు 577మంది రైతుల నుంచి 24,840 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు ఏపీఎం రజిత తెలిపారు. 23,117 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు పేర్కొన్నారు. ఆదివారం పలు కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు. సీసీలు శ్రీనివాస్, రమేశ్నాయక్, సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- పార్లమెంట్ నార్త్బ్లాక్లో హల్వా వేడుక
- ఆండర్సన్ అరుదైన రికార్డు
- వీఐపీలా ఫోజిచ్చి రూ 1.43 లక్షలకు టోకరా
- స్టాలిన్ అసమర్థ నాయకుడు: పళనిస్వామి
- జమ్ముకశ్మీర్లో హైస్పీడ్ ఇంటర్నెట్పై నిషేధం పొడిగింపు
- టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వచ్చేసింది!
- వివాదాస్పద భూములను పరిశీలించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
- బ్రెజిల్కు టీకాలు.. భారత్ను మెచ్చుకున్న డబ్ల్యూహెచ్వో
- ఇసుకను వేడిచేస్తే బంగారం.. రూ.50 లక్షలమేర మోసం
- నేతాజీ జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలి : వెంకయ్యనాయుడు
MOST READ
TRENDING