Warangal-rural
- Aug 03, 2020 , 01:20:00
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడి మృతి

నర్సంపేట: టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మునిగాల వెంకటేశ్వర్రావు, పట్టణంలోని ఫర్టిలైజర్ షాపు యజమాని పబ్బతి సత్యనారాయణరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని వేర్వేరు వైద్యశాలల్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో వెంకటేశ్వర్రావు అగ్రభాగాన నిలిచారని, ఆయన సేవలు మరువలేనివన్నారు. 2001 తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నర్సంపేట నుంచి టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్రావు కొనసాగారని గుర్తుచేసుకున్నారు.
తాజావార్తలు
- చైనా వ్యాక్సిన్కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
- కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర
- బైక్పై 4500 కి.మీల భారీయాత్రకు సిద్దమైన స్టార్ హీరో
- సూరత్ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్ సీఎం సంతాపం
- హైదరాబాద్లో 50 కేజీల గంజాయి స్వాధీనం
- లైగర్ పోస్టర్ విడుదల .. బీరాభిషేకాలు, కేక్ కటింగ్స్తో ఫ్యాన్స్ రచ్చ
- తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు
- క్యాన్సర్ వైద్య నిపుణురాలు శాంత కన్నుమూత
- క్షమాపణ సరిపోదు.. అమెజాన్ను నిషేధిస్తాం : బీజేపీ
- లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
MOST READ
TRENDING